Tv424x7
Andhrapradesh

ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

Related posts

విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం

TV4-24X7 News

వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై.. మంతనాలు షురూ?

TV4-24X7 News

ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి ప్రమాదభీమా ఐదు లక్షల రూపాయల చెక్కు అందచేసిన సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

Leave a Comment