Tv424x7
National

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయను న్నారు.

Related posts

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడితో రూ.15 లక్షలు

TV4-24X7 News

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

TV4-24X7 News

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

TV4-24X7 News

Leave a Comment