Tv424x7
Andhrapradesh

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

ఎన్నికల ఫలితాలతో ఒడుదొడుకులకు గురై మళ్లీ మార్కెట్లు కోలుకుంటున్న వేళ ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు RBI మీద పడింది. మానిటరీ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించనుండటమే ఇందుకు కారణం. ద్రవ్యోల్భణం తగ్గి, జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ అంచనా పెంచితే అది తమకు సానుకూలంగా మారొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇక వడ్డీ రేట్లను మరోసారి ఆర్బీఐ 6.5 శాతానికి పరిమితం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ దేవస్థానం అభివృద్ధికి విరాళం కందుల

TV4-24X7 News

ఏపీ మహిళామణులకు శుభవార్త

TV4-24X7 News

ఫీజు రాయితీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి శ్రీనివాసులు నాయుడు

TV4-24X7 News

Leave a Comment