Tv424x7
Andhrapradesh

వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా

ఏపీ: గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ‘4 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నా. సమాజ సేవ కొనసాగిస్తూ, అంబేడ్కర్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తా’ అని ఆయన వెల్లడించారు.

Related posts

బటన్‌ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్

TV4-24X7 News

నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీలు

TV4-24X7 News

నెల్లూరు టీడీపీపై సంచలన ఆరోపణలు: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

TV4-24X7 News

Leave a Comment