Tv424x7
Andhrapradesh

రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్

రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు..

Related posts

దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా రాట కార్యక్రమం లో పాల్గొన్న కందుల

TV4-24X7 News

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం: కేసీఆర్‌

TV4-24X7 News

చంద్రుడి పై నాసా భారీ ప్లానింగ్ ఏంటో తెలుస్తే షాక్

TV4-24X7 News

Leave a Comment