Tv424x7
Andhrapradesh

పుట్టా గెలుపుతో తిరుమలకు పాదయాత్ర …

పుట్టా సుధాకర యాదవ్ గెలుపు కోసం శ్రీవెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చు కొనుటకు టీడీపీ మండల అధ్యక్షుడు భీమయ్య ,యువ నేత కిశోర్ ఆధ్వర్యంలో వెలుతున్న భక్తుల ప్రాథయాత్రను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రనాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

Related posts

ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి

TV4-24X7 News

ఈ నెల 13న అనంతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ?

TV4-24X7 News

అనంతపురం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ

TV4-24X7 News

Leave a Comment