Tv424x7
Andhrapradesh

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

ఏపీ :కర్నూలులోని ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఏంట్రాలజి వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు, రంగు దారాలు కనిపించడంతో ఆస్పత్రిలోని సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని మూడు వరుసల్లో పెట్టారు. ఆసుపత్రిలో ఉన్న రోగికి నయం కావాలని ఈపూజలు చేశారా, ఎవరికైనా చెడు జరగాలని చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

వైసీపీ నేత ఇంటిపై దాడి.. నిందితులు పట్టివేత: ఎస్పీ

TV4-24X7 News

ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రణాళిక — రూ.8,110 కోట్ల పెట్టుబడితో చమురు, గ్యాస్ అన్వేషణ..

TV4-24X7 News

నెల్లూరు టీడీపీపై సంచలన ఆరోపణలు: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

TV4-24X7 News

Leave a Comment