Tv424x7
Andhrapradesh

రాజధాని పనులు ప్రారంభం.. మహిళా రైతుల పాదయాత్ర

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. దాంతో మహిళా రైతులు పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శిబిరం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు మహిళా రైతులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా అనేక బాధలు పడ్డామని, గతంలో పాదయాత్ర అంటే చాలు పోలీసులు అడ్డుకునే వారి గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి ఊపిరి పీల్చుకుందన్నారు.

Related posts

రాష్ట్రపతి ఆమోదం అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ..

TV4-24X7 News

కొత్త వ్యక్తులు గ్రామాలలోకి వస్తే సమాచారం ఇవ్వండి

TV4-24X7 News

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

TV4-24X7 News

Leave a Comment