Tv424x7
Andhrapradesh

హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

ఏపీ : తనకు కేటాయించిన గన్మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనపై గతంలో దాడులు జరిగాయని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది…

Related posts

బటన్‌ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్

TV4-24X7 News

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

TV4-24X7 News

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment