👉ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి ప్రకటించింది. ఇంతకు ముందు ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండేది. ఇప్పుడు దానిని మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయాన్ని *డిసెంబర్ 14* 2024 వరకు పొడిగించినట్లు UIDAI తెలిపింది. దీంతో దేశంలోని కోట్లాది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

previous post
next post