Tv424x7
Andhrapradesh

మంచాలకట్ట బాలయేసు దేవాలయం నందు మెడికల్ క్యాంపు

నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలోని ఆర్ సి ఎం చర్చి నందు విచారణ గురువులు అయినాటువంటి ఫాదర్ తోట జోసెఫ్ ఆధ్వర్యంలో సెయింట్ పౌల్స్ కాన్వెంట్ సిస్టర్స్ లిస్సియు మరియు హాని సిస్టర్స్ వారు మెడికల్ క్యాంపు నిర్వహించారు.అనంతరం ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ గ్రామంలో వాతావరణం దృష్ట్యా ఆరోగ్యాలు సరిగా లేకున్న వారు వృద్దులు, చిన్నపిల్లలు, పెద్దలు, వివిధ వ్యాధులు కలిగిన వారు వచ్చి ఎటువంటి వ్యాధులు సంబవించకుండా ఉండాలని ప్రతిఒక్కరికి ఈ మెడికల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవలనీ చెప్పారు.కాన్వెంట్ సిస్టర్స్ చాలా ఓపికగా ఈ క్యాంప్ నీ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు లో ఫాదర్ తోట జోసెఫ్ , ఫ్రాథర్ లహస్రయ సిస్టర్స్ లిస్సియూ , హాని , గ్రామంలోని కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related posts

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..

TV4-24X7 News

పులివెందుల ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా మారెడ్డి లతా రెడ్డి

TV4-24X7 News

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

TV4-24X7 News

Leave a Comment