Tv424x7
Andhrapradesh

దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం

,దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమంతిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్దనున్న యాగశాలలో సోమవారం ఉదయం శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హోమం అనంతరం ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో పంచగవ్వ ప్రోక్షణ చేస్తామని, దీని వల్ల భక్తుల్లో అపోహల తొలగిపోతాయని పేర్కొన్నారు. దోషాల పరిహారార్థం ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

Related posts

చిన్నసింగనపల్లెలో ఘనంగా గజ పూజ మహోత్సవం- శ్రీ శ్రీరామ మహిళా కోలాట బృందం

TV4-24X7 News

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి….

TV4-24X7 News

ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

TV4-24X7 News

Leave a Comment