Tv424x7
Andhrapradesh

గుడివాడ అమర్నాధ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ద్రోణంరాజు శ్రీవత్సవ

విశాఖపట్నం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ని వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ టర్నర్ చౌట్రీ చైర్మన్ లింగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొయ్య చిన్ని పాల్గొన్నారు.

Related posts

పార్టీ లోకి రాకముందే వాసిరెడ్డి పద్మ కి పదవి ఫిక్స్ చేసిన చంద్రబాబు

TV4-24X7 News

మతిస్థిమితం లేని మహిళ వివేకానంద సంస్థకు తరలింపు

TV4-24X7 News

సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ సమయం మార్పు..!

TV4-24X7 News

Leave a Comment