Tv424x7
Andhrapradesh

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ

ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి.మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరు లో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కాకాని. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టు తీర్పు ఈ రోజు వెలువరించనుంది.

Related posts

శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పూజల పాల్గొన్న సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం జాయింట్ సెక్రటరీ గా సుబ్బారాయుడు

TV4-24X7 News

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై శ్రీకాళహస్తిలో నిరసన జ్వాల

TV4-24X7 News

Leave a Comment