Tv424x7
Andhrapradesh

విజయసాయిరెడ్డి తో వాసుపల్లి కలయిక

విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త విజయ సాయి రెడ్డిని గురువారం ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిశారు. నూతనంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేశారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర రాజకీయ అంశాల పట్ల కాసేపు ముచ్చటించారు. అలాగే వైసిపి పూర్వవైభవం, పార్టీ అభివృద్ధి భవిష్యత్తు కార్యాచరణ వివిధ రాజకీయేతర విషయాలపై మాట్లాడుకున్నారు.

Related posts

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

TV4-24X7 News

భారీ కుంభకోణం….కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!

TV4-24X7 News

విశాలాంధ్ర ప్రచరణ పుస్తకాల పఠనం తోనే విజ్ఞానం ఏయూ మాజీ వీసీ డాక్టర్ జిఎస్ఎన్ రాజు

TV4-24X7 News

Leave a Comment