Tv424x7
Andhrapradesh

కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన కార్పొరేటర్ బీసేట్టి వసంత లక్ష్మి

విశాఖపట్నం విశాఖ దక్షిణం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం వినతి కలిసి పత్రాన్ని సమర్పించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు కార్పొరేటర్, జి.వి.ఎం.సి ఫ్లోర్ లీడర్ అయిన బీసేట్టి వసంత లక్ష్మి. ఈ సంధర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా.. . 33వ వార్డు పరిదిలో వున్న కొల్లు వారి వీధి, సులభ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా వుండటం వలన ఆకాతాయులకు అడ్డగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని కావున, తక్షణమే ఆ స్థలాన్ని యు.పి.హెచ్.సి సెంటర్ గా మార్చవల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు.

Related posts

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!

TV4-24X7 News

తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు

TV4-24X7 News

మైనర్ బాలిక ఫై అత్యాచార కేసులో ఇద్దరు ముద్దాయిలు లకు యావజ్జీవ జైలు శిక్ష విధించిన పోక్స్ కోర్టు

TV4-24X7 News

Leave a Comment