Tv424x7
Andhrapradesh

పేకాట ఆడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న దువ్వాడ పోలీసులు

విశాఖపట్నం నగరంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వశనీయ సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.8,100/- నగదు మరియు 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా జైలు శిక్షల ద్వారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నగర పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది.

Related posts

ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

TV4-24X7 News

శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి బైకు ర్యాలీ

TV4-24X7 News

రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు

TV4-24X7 News

Leave a Comment