Tv424x7
Andhrapradesh

శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి భాస్కర రావు

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగ వెలసిన శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ని కార్తీక మూడవ శుక్రవారం సందర్భంగా 35వ కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు 35వ వార్డ్ టిడిపి వార్డు ప్రెసిడెంట్ బొచ్చ రాము మరియు బతి మంగరాజు మరియు టిడిపి పార్టీ శ్రేణులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

Related posts

బీడీఎల్‌ మిసైళ్ల తయారీ కేంద్రం: 1,600 మందికి ఉపాధి అవకాశాలు!

TV4-24X7 News

పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన అధికారులు

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ..

TV4-24X7 News

Leave a Comment