Tv424x7
Andhrapradesh

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

భద్రీనాద్ కు అమ్మవారి ప్రసాదం అందజేస్తున్న ఏఈవో రాంబాబు

ఫణిరాజుకు ప్రసాదం అందజేస్తున్న ఏఈవో

విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారిని పలు వురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎన్ సి ఎల్ టీ (హైదరాబాద్) జ్యూడీషియల్ గౌరవ సభ్యుడు ఎన్వీ భద్రీనాథ్, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ (హైదరాబాద్) ఎన్.ఫణిరాజు అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద ఆశీర్వ చనం అనంతరం వారికి ఆలయ ఏఈవో వెంపలి రాంబాబు అమ్మవారి ప్రసాదం అందజేశారు.

Related posts

వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి.

TV4-24X7 News

మదన్ రెడ్డి విచారణకు సహకరించలేదు: సిట్

TV4-24X7 News

ఏపీ లిక్కర్ స్కామ్‌పై లోకసభలో ఫుల్ డీటైల్స్ – ఈడీ కదులుతుందా?

TV4-24X7 News

Leave a Comment