భద్రీనాద్ కు అమ్మవారి ప్రసాదం అందజేస్తున్న ఏఈవో రాంబాబు
ఫణిరాజుకు ప్రసాదం అందజేస్తున్న ఏఈవో
విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారిని పలు వురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎన్ సి ఎల్ టీ (హైదరాబాద్) జ్యూడీషియల్ గౌరవ సభ్యుడు ఎన్వీ భద్రీనాథ్, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ (హైదరాబాద్) ఎన్.ఫణిరాజు అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద ఆశీర్వ చనం అనంతరం వారికి ఆలయ ఏఈవో వెంపలి రాంబాబు అమ్మవారి ప్రసాదం అందజేశారు.