Tv424x7
Andhrapradesh

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

మైదుకూరు పట్టణం, వైఎస్సార్ సిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ(77) అనారోగ్యంతో మృతి చెందారు. మైదుకూరు పట్టణంలోని వారి స్వగృహంలో వెంకటసుబ్బమ్మ మృతి దేహం పై రెడ్యం పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, సంతాపం వ్యక్తపరిచారు. వారి కుమారుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్యను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిమనిషి వెంకట సుబ్బమ్మ మృతి అత్యంత బాధాకరమన్నారు.

Related posts

అన్నమయ్యజిల్లా, రాజంపేటలోని గాంధీ విగ్రహం కూడలి నందు బిజెపి పార్టి శ్రేణుల సంబరాలు

TV4-24X7 News

ఏపీ సీఎస్, డీజీపీలకు ఎలక్షన్ కమిషన్ సమన్లు

TV4-24X7 News

ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ కు ఘన సత్కారం గంట్ల

TV4-24X7 News

Leave a Comment