Tv424x7
Andhrapradesh

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

మైదుకూరు పట్టణం, వైఎస్సార్ సిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ(77) అనారోగ్యంతో మృతి చెందారు. మైదుకూరు పట్టణంలోని వారి స్వగృహంలో వెంకటసుబ్బమ్మ మృతి దేహం పై రెడ్యం పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, సంతాపం వ్యక్తపరిచారు. వారి కుమారుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్యను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిమనిషి వెంకట సుబ్బమ్మ మృతి అత్యంత బాధాకరమన్నారు.

Related posts

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

TV4-24X7 News

నేను చక్కటి స్నేహితుడిని – పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

పాకిస్తాన్- భారత్ తో ఎందుకు యుద్ధం కోరుకుంటుంది వాళ్లకున్న బలమేంటి.? బలగాలేంటి…?

TV4-24X7 News

Leave a Comment