మైదుకూరు పట్టణం, వైఎస్సార్ సిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ(77) అనారోగ్యంతో మృతి చెందారు. మైదుకూరు పట్టణంలోని వారి స్వగృహంలో వెంకటసుబ్బమ్మ మృతి దేహం పై రెడ్యం పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, సంతాపం వ్యక్తపరిచారు. వారి కుమారుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్యను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిమనిషి వెంకట సుబ్బమ్మ మృతి అత్యంత బాధాకరమన్నారు.

previous post