Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

స్టేషన్ ఘనపూర్‌లో సంచలన పరిణామం… ఏంటో తెలుసా..

TV4-24X7 News
జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాజకీయ వేడి చర్చలకు కేంద్రంగా మారింది.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారిన నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....
National

ట్రంప్ వ్యాఖ్యలపై సుందర్ పిచాయ్ ధీటు సమాధానం!!

TV4-24X7 News
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందన అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారాయి. సదస్సులో అమెరికా ఆధిపత్యాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్, “భారతదేశం సాంకేతిక...
Andhrapradesh

ఓటు నోటు కేసులో A4 ముద్దాయి జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు!!

TV4-24X7 News
ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య మరోసారి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన కేసులో తాను దోషి కాదని, వాస్తవానికి బాధితుడినే అని స్పష్టం...
Andhrapradesh

హైకోర్టు వారెంట్ జారీ – సిరిసిల్ల కలెక్టర్‌కి షాక్!!

TV4-24X7 News
మిడ్ మానేరులో తన ఇంటిని కోల్పోయిన చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్యకు పరిహారం ఇవ్వాలని గత జూన్‌లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికారులు పరిహారం...
Andhrapradesh

డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ!!

TV4-24X7 News
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు कि మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను ఈ నెల 19న అమరావతికి తరలించే కార్యక్రమం చేపడతామని. ➡️ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన...
Andhrapradesh

వైసీపీ పై మంత్రి సవిత సవాల్

TV4-24X7 News
అమరావతి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత జంట జగన్ మరియు వైసీపీ నేతలకు సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలపై కసరత్తు సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చకు...
Telangana

వడ్డీ టోపీ కింద 300 కోట్ల మోసం!!

TV4-24X7 News
హైదరాబాద్‌ : మోసగాళ్ల పన్నాగాలకు పెద్దమనుషులు కూడా బలి అవుతున్నారు. అధిక వడ్డీ ఆశ పెట్టుకున్నా చివరికి బొక్కసొట్టెలుగా మిగిలిపోతున్నారు. తాజాగా సంచలన మోసం బయటపడింది. వడ్డీ పేరుతో గార్మెంట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే...
Andhrapradesh

ప్రమాదంలో తెగిపడిన కారు డ్రైవర్ తల!!

TV4-24X7 News
సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కారు టిప్పర్ లోపలికి ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి దాదాపు రెండు గంటలకు పైగా సమయం...
Telanganaఆరోగ్యం

ఆరోగ్యశ్రీ సేవల పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు..

TV4-24X7 News
హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగాలని కోరుతూ, “మేం ఇచ్చిన లిబర్టీని గౌరవించాలి. గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేయని బంద్‌ ఇప్పుడు ఎందుకు...
Andhrapradesh

మావోయిస్టుల సంచలన నిర్ణయం – సాయుధ పోరాటానికి విరమణ!!

TV4-24X7 News
మావోయిస్టు పార్టీ నుండి సంచలనాత్మక ప్రకటన వెలువడింది. పార్టీ ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదల చేస్తూ, సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లేఖను ఆగస్టు 15న విడుదల...