Tv424x7
Andhrapradesh

ప్రమాదంలో తెగిపడిన కారు డ్రైవర్ తల!!

సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

కారు టిప్పర్ లోపలికి ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.

కారు డ్రైవర్ తల పూర్తిగా తెగిపడిపోయింది.

జెసిబి సహాయంతో మృతదేహాలను తీయడానికి ప్రయత్నించినా, నుజ్జునుజ్జు అయిన మృతదేహాలను తీయడం సాధ్యం కాలేదు.

దీంతో గడ్డపారలతో కారును పగలగొట్టి మృతదేహాలను వెలికితీశారు.

Related posts

రేపే వైసీపీ మేనిఫెస్టో విడుదల

TV4-24X7 News

ఖాజీపేట: ‘ప్రతి పని మాకు తెలిసి జరగాలి

TV4-24X7 News

స్వయంకృషితో పైకి వచ్చిన నాయకుడు డాక్టర్ బి.అర్అంబేద్కర్ ఉరికిటి గణేష్

TV4-24X7 News

Leave a Comment