Tv424x7
Andhrapradesh

పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్

తిరుమల :ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీ కు చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకెళతామని DFO వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు.

Related posts

రైస్‌ పుల్లింగ్‌ నాణెం పేరుతో మోసగిస్తున్న ముఠా – విజయనగరానికి చెందిన ముగ్గురి అరెస్టు

TV4-24X7 News

నేటి నుంచి RBI కొత్త రూల్స్!!

TV4-24X7 News

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌కిషోర్ సంచలన కామెంట్స్

TV4-24X7 News

Leave a Comment