Tv424x7
Andhrapradesh

ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా అందించాలి : తహశీల్దార్లు వెంకటసు బ్బయ్య

కడప/ కాశినాయన :కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థ ను రద్దుచేసి డీలర్ వ్యవస్థను పునరుద్ధరణ చేశారని జూన్1వతేదీ నుండిప్రజలకు అందుబాటులో ఉంటూ సక్రమంగా నిత్యావసర వస్తువుల ను అందించాలని కాశినాయన మండల తహశీల్దార్లు వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. శనివారం కాశినాయన మండల తహశీల్దార్ కార్యాలయం లో డీలర్లతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వము ప్రజలకు మంచి సేవలు అందించేందుకు డీలర్ వ్యవస్థను మళ్ళీ తెచ్చారని,ఎలాంటి అవకత వకలు చేయకుండా ప్రతి ఒక్కరికి పంపిణీ చేసి మంచి పేరు తెచ్చుకో వాలన్నారు.ఉదయం8గంటలనుండీ మధ్యాహ్నం12 గంటలు,సాయం త్రం 4 గంటల నుండి 8 గంటల వర కుపంపిణీచేయాలనికోరారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పంపిణీ చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో ఆర్.ఐ అమర్నాథరెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.

Related posts

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

TV4-24X7 News

అంగన్వాడీ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త….

TV4-24X7 News

వాయినాడ్ బాధితుల సహాయార్థం మెగా హీరోలు ఎంత ఇచ్చారో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment