కేవలం కాళేశ్వరం విచారణకు మాత్రమే సీబీఐకి ఎంట్రీ ఎందుకు?
గేట్లు పూర్తిగా ఎత్తివేస్తే తన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి బయటపడుతుందనే భయమా!
కాళేశ్వరంపై విచారణ కోసం సీబీఐకి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేందుకు లేఖ రాయనున్న సీఎం రేవంత్ రెడ్డి
అయితే అనుమతి లేకుండా సీబీఐ తెలంగాణలోకి రాకూడదు అంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేయకుండా కేవలం కాళేశ్వరం విషయంలో మాత్రమే విచారణ చేసేలా లేఖ రాస్తానని తెలిపిన రేవంత్ రెడ్డి

