Tv424x7
Andhrapradesh

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం మూసివేత!

AP: ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ‘కవాట బంధనం’ చేయనున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున ఆలయ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు…

Related posts

36 వార్డులో ర్యాలీ మరియు మొక్కలు నాటు కార్యక్రమం

TV4-24X7 News

ఏపీ కాబినెట్ కీలక నిర్ణయాలు…

TV4-24X7 News

అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త !

TV4-24X7 News

Leave a Comment