Tv424x7
Andhrapradesh

ఏకోపల్లెలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

కడప జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లెలో బడి, గుడి పరిసరాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా మైదుకూరు ఎక్సైజ్ ఎస్‌.ఐ భారతి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.అనుమానిత దుకాణాల్లో సోదాలు జరిపి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఐ భారతి మాట్లాడుతూ — “అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Related posts

రేపు ఎంపీడీవో సభా భవనం నందు వాలంటీర్ల సన్మానము

TV4-24X7 News

వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు… ఏంటో తెలుసా..?

TV4-24X7 News

పశుగ్రాసం కాల్చడం చాలా దుర్మార్గపు చర్య :- జనసేన పార్టీ డేరంగుల జగదీష్

TV4-24X7 News

Leave a Comment