Tv424x7
Telangana

మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసైన భార్య.. చివరికి ఆత్మహత్య!!

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన

పది సంవత్సరాల క్రితం సాయి కుమార్‌ (33)ను వివాహమాడిన పొల్ల భవాని (28)

వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. మద్యానికి బానిస అయిన భవాని

ఇంటి సమస్యలు, మద్యానికి బానిసవ్వడం వల్ల.. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు

చివరికి తాను కలిసి ఉండలేనంటూ.. మరో వ్యక్తి వద్ద ఉంటానని వెళ్లిపోయిన భర్త

తట్టుకోలేక.. మనస్థాపానికి గురై, మరింత మద్యం సేవించడం మొదలెట్టిన భవాని

ఈ క్రమంలోనే.. చనిపోతున్నానని భర్తకు మెసేజ్ చేసి సరస్సులోకి దూకి ఆత్మహత్య.

Related posts

హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న రాంకీ..!!

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

TV4-24X7 News

మధ్యాహ్న భోజనంలో జెర్రి.. విద్యార్థుల ఆవేదన

TV4-24X7 News

Leave a Comment