Tv424x7
Andhrapradesh

యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి!!

నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం – ఈ నెల 11న యూరియా కోసం క్యూలో నిలబడి ఉన్న 52 ఏళ్ల పాతులోత్ దసి అనే మహిళా రైతు దురదృష్టవశాత్తూ మృతి చెందింది.

సమాచారానుసారం, రైతుల మధ్య జరిగిన గొడవలో దసి కిందపడి తీవ్ర గాయాల పాలైంది. ఆమెను వెంటనే తోటి రైతులు ఆటో ద్వారా మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

స్థానికులు, యూరియా సరఫరా సమస్యల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అభ్యర్థిస్తున్నారు.

Related posts

నేడు కార్తీక పున్నమి

TV4-24X7 News

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

TV4-24X7 News

ప్రొద్దుటూరులో వాలంటర్ల రాజీనామా

TV4-24X7 News

Leave a Comment