Tv424x7
Andhrapradesh

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి: TTD

ఆంధ్రప్రదేశ్, 2025 సెప్టెంబర్ 20: సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బందులు లేకుండా, సూక్ష్మ-క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

వాహన సేవలు రాత్రి 8:10 వరకు, SEP 7 రాత్రి 9:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. గరుడసేవలు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12:00 గంటల వరకు నిర్వహించబడనున్నాయి.

ధ్వజారోహణం సందర్భంగా సెప్టెంబర్ 24న ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. TTD అధికారులు భక్తుల సౌకర్యాన్ని పూర్తిగా కాపాడుతూ, భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసే అన్ని ఏర్పాట్లను సమీక్షించారు.

Related posts

నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

TV4-24X7 News

జగన్ పై రాయి దాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

TV4-24X7 News

Leave a Comment