Tv424x7
National

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లేటెస్ట్ రిపోర్ట్

👉 దేశంలో నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు NCRB విడుదల చేసిన “Crime in India – 2023” రిపోర్ట్ చెబుతోంది.

🔹 మొత్తం కేసులు – 62.4 లక్షల నేరాలు నమోదు, 2022తో పోలిస్తే 7.2% వృద్ధి.

నేరాల రేటు – లక్ష జనాభాకు 448.3 కేసులు.

దొంగతనాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు – గణనీయంగా పెరిగాయి.రాష్ట్రాల వారీగా ముఖ్యాంశాలు

అత్యధిక నేరాలు – ఉత్తరప్రదేశ్

అత్యధిక మర్డర్లు – ఉత్తరప్రదేశ్ (తదుపరి బిహార్)

మహిళలపై అత్యధిక నేరాలు – ఉత్తరప్రదేశ్

అత్యధిక రేప్ కేసులు – రాజస్థాన్ (తరువాత ఉత్తరప్రదేశ్)

అత్యధిక సైబర్ క్రైమ్స్ – కర్ణాటక, రెండో స్థానం

తెలంగాణ, మూడో స్థానం ఉత్తరప్రదేశ్

అత్యధిక కిడ్నాపులు, అపహరణలు – ఢిల్లీ

అత్యధిక POCSO కేసులు – మధ్యప్రదేశ్

రైతు ఆత్మహత్యలు – మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాలుమరికొన్ని గణాంకాలు🚗 రోడ్ ప్రమాదాల్లో మృతులు – 1.73 లక్షలు

రైలు ప్రమాదాల్లో మృతులు – 21,803

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు – 13,892

రోజువారీ కూలీలు ఆత్మహత్యలు – 47,170

NCRB రిపోర్ట్ ప్రకారం, హింసాత్మక నేరాలు కొద్దిగా తగ్గినా, దొంగతనాలు, సైబర్ క్రైమ్స్, రోడ్ ప్రమాదాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

Related posts

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

TV4-24X7 News

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

TV4-24X7 News

రాజకీయాలు కాదు… సత్వర శిక్షలు కావాలి! : జస్టిస్. మదన్ బి లోకూర్

TV4-24X7 News

Leave a Comment