Tv424x7
Andhrapradesh

ఏపీలో విద్యుత్ బిల్లుల సవరణకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగింపు!

అమరావతి: ఇళ్లలో అధిక విద్యుత్ వినియోగం కారణంగా మార్చి నుంచి జూన్ 30 వరకు విద్యుత్ బిల్లులు 30%–50% వరకు పెరిగాయని అధికారులు గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారులకు బిల్లుల సవరణకు డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించింది.

విద్యుత్ రాయితీ వివరాలు (రూ.లో):

1 కిలోవాట్: ₹2,250 ➜ ₹1,250

2 కిలోవాట్: ₹4,450 ➜ ₹2,450

3 కిలోవాట్: ₹6,650 ➜ ₹3,650

4 కిలోవాట్: ₹8,850 ➜ ₹4,850

5 కిలోవాట్: ₹11,050 ➜ ₹6,050

వినియోగదారులు సమీప విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించి, డిసెంబర్ 31కి ముందుగా బిల్లుల సవరణను చేసుకోవడం మర్చిపోరాదు.

Related posts

ఏపీలో త్వరలో ఉచితంగా ఇసుక

TV4-24X7 News

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

బద్వేల్ న్యాయవాదుల సంఘం ఆద్వర్యంలో నిరసన ర్యాలీ

TV4-24X7 News

Leave a Comment