Tv424x7
Andhrapradesh

చిత్తూరు: అంబేద్కర్ విగ్రహ దహనం కేసులో వైసీపీ సర్పంచ్ అరెస్ట్…

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఈ నెల 3వ తేదీ రాత్రి అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా దగ్ధం అయ్యింది.

పోలీసుల దర్యాప్తులో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని తేలింది, కానీ బొమ్మాయపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఈ ఘటనను exaggerate చేసి రాజకీయ ప్రత్యర్థులపై చీకటి కుట్ర పెట్టినట్టు నిర్ధారించబడింది.

ఎస్పీ తుషార్ డూడే తెలిపారు, గోవిందయ్యపై వివాదం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరికొందరి పైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Related posts

బద్వేలు వాసి గొల్లపల్లి ప్రసాద్ రావుకు వైవీయూ డాక్టరేట్

TV4-24X7 News

36 వ వార్డులో పర్యటించిన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

వీఆర్వో ఇంట్లో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

TV4-24X7 News

Leave a Comment