Tv424x7
Telangana

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్ :తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర.. రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు.. ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి.. మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి.. రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు.. మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ.. హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి తో పాటు…మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి.. వనపర్తి ఎస్పీగా గిరిధర్.. ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి.. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్, బదిల య్యారు..

Related posts

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత!!

TV4-24X7 News

రేషన్ కార్డ్ దారులకు త్వరలో సన్న బియ్యం: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క

TV4-24X7 News

Leave a Comment