Tv424x7
Andhrapradesh

వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్

కడప /బ్రహ్మంగారి మఠం : వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్

,బ్రహ్మంగారి మఠం : వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్ బి. మఠం లోని పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొడవటికంటి రాజేష్, చతిస్గడ్‌లోని మిజాపూర్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నారు. శనివారం నక్షల్స్ అమర్చిన మైనింగ్ బాంబ్ పేలి ఆయన మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Related posts

బిసిలకే ప్రొద్దుటూరు టికెట్ ఇవ్వాలి

TV4-24X7 News

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి….

TV4-24X7 News

ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment