Tv424x7
Andhrapradesh

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

ఏపీలో ఉన్న ఐదు బీచ్‌ల్లో ప్రవేశ రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్‌లలో ప్రవేశ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేస్తామని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమన్నారు. రూ.20-25 ప్రవేశ రుసుం వసూలుపై ఇంకా స్పష్టత లేదన్నారు.

Related posts

రేపు ఉదయం నాటికి “మోంతా” తుఫాను ఏర్పడే అవకాశం

TV4-24X7 News

33వ వార్డ్ లో రోడ్లు నిర్మాణం కొరకు శంకుస్థాపన

TV4-24X7 News

డీప్‌ఫేక్ మోసాలకు ‘సేఫ్ వర్డ్’.. సజ్జనార్ కీలక సూచన

TV4-24X7 News

Leave a Comment