Tv424x7
Andhrapradesh

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రేణిగుంట: ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం..రేణిగుంట వద్ద కండక్టర్‌ దీన్ని గుర్తించారు. బస్సులో చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది..

Related posts

కడపజిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐ పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు

TV4-24X7 News

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

TV4-24X7 News

హీరో శ్రీకాంత్ న‌వ‌గ్ర‌హ పూజ‌లు .. శ్రీకాళ‌హ‌స్తి వేద‌పండితుడు స‌స్పెన్ష‌న్…

TV4-24X7 News

Leave a Comment