Tv424x7
Andhrapradesh

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలి : సిఎం చంద్రబాబు

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొందరు నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు.వీటిపై నియంత్రణకు ఓ కమిటీని నియమించాలి. మంత్రులు లోకేశ్, మనోహర్, అనిత, సత్య కుమార్ యాదవ్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేలా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది’ అని సీఎం వెల్లడించారు.

Related posts

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News

ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య

TV4-24X7 News

నేడు నుంచి అతి భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment