Tv424x7
National

భారత్ కు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్న జపాన్

భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంది.ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నారు.ఈ రైళ్లలో ఒకటైన E5 షింకన్ సెన్ ను 2011లో ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Related posts

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

TV4-24X7 News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ‘స్టాగ్ బీటిల్’ — ఎంతో తెలుసా…?

TV4-24X7 News

కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు

TV4-24X7 News

Leave a Comment