గుంటూరు: టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ప దాడి కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను ఇద్దరు పోలీసులు రోజుల కస్టడీ విచారణకు గుంటూరుకు వచ్చిన విషయం తెలిసిందే. గోరంట్ల మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 రోజులపాటు విచారించారు. నేటితో రెండు రోజులు గడువు పూర్తయింది మాధవన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కోట్లు హాజరుపరచగా ఆయనకు గుంటూరు మైబైల్ కోర్టు మే7 తారీఖు వరకు రిమాండ్ విధించింది.

previous post