Tv424x7
Andhrapradesh

ఏపీలో రూ.6 వేల పింఛన్లలోనూ భారీగా అనర్హులు

అమరావతి :ఏపీలో రూ.6 వేల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదార్లలోనూ ప్రభుత్వం భారీగా అనర్హులను గుర్తించింది. ఇంతకుముందు రూ.15 వేల పింఛన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి తొలగించింది. ఇదే కోవలో రూ.6 వేల పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పింఛన్ పొందుతున్న వారు రాష్ట్రంలో 8 లక్షల మంది ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. 3 లక్షల మందికి వైద్య పరీక్షలునిర్వహించగా 65 వేల మంది అనర్హులు ఉన్నారని తేలింది.

Related posts

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు

TV4-24X7 News

10,విశ్వవిద్యాలయలకువైస్ చాన్సులర్ల నియామకం

TV4-24X7 News

ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

TV4-24X7 News

Leave a Comment