Tv424x7
Andhrapradesh

గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడిన నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు..

గద్వాల వ్యవసాయ మార్కెటింగ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న బషీర్ ను తనిఖీ చేయగా 680 కేజీల గంజాయి పట్టుబడినట్లు టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.వివిధ రాష్ట్రలకు ఇతను సప్లయ్ చేస్తున్నట్లు సమాచారం ఇతని స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా చింతలపేట కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

Related posts

పేదవాడి కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్ తిరిగి పునర్నిర్మానం

TV4-24X7 News

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ

TV4-24X7 News

నంద్యాలలో జూనియర్ బాలికల కబడ్డీ కోచింగ్ క్యాంప్ ప్రారంభం!!

TV4-24X7 News

Leave a Comment