Tv424x7
Andhrapradesh

ఏపీలో అన్నదాత సుఖీభవ ముఖ్యమైన అప్డేట్!!

జూలై నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులు

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తి. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, అటువంటివారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Related posts

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అప్రమత్తంగా ఉండాలి

TV4-24X7 News

విజయం ఖాయం దక్షిణం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment