Tv424x7
Andhrapradesh

ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ : విద్యా హక్కు చట్టం కింద ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో తాజాగా ఫీజులు ఖరారు చేసింది. స్కూళ్లలో వసతుల ఆధారంగా రేటింగ్‌ను బట్టి ఫీజులు నిర్ణయించింది. స్కూళ్లకు ఒక స్టార్ ఉంటే రూ.8,500, రెండు స్టార్లు ఉంటే రూ.10 వేలు, 3 స్టార్లు ఉంటే రూ.11,500, 4 స్టార్లు ఉంటే రూ.13 వేలు, 5 స్టార్లు ఉంటే రూ.14,500గా ఫీజును ఖరారు చేసింది. ఈ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద పాఠశాలలకు చెల్లిస్తుంది.

Related posts

అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ

TV4-24X7 News

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి….

TV4-24X7 News

బద్వేల్ మండలంలో సత్రం స్థలం కబ్జా ఆరోపణలు.. మాజీ సర్పంచ్‌పై ఫిర్యాదు..!

TV4-24X7 News

Leave a Comment