Tv424x7
Andhrapradesh

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి

కడప /మైదుకూరు :దువ్వూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (దువ్వూరు) చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘం ధ్వారా రైతులకు ఉపయోగపడేలా ఎరువులు, మరియు అర్హులైన వారికి రుణాలు అందేజేసి రైతుల సంక్షేమానికి కృషి చెయ్యాలి అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

ఏపీలో మహిళల భద్రతకు వాట్సప్ నంబర్

TV4-24X7 News

అనంతపురం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

Leave a Comment