Tv424x7
Andhrapradesh

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి

కడప /మైదుకూరు :దువ్వూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (దువ్వూరు) చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘం ధ్వారా రైతులకు ఉపయోగపడేలా ఎరువులు, మరియు అర్హులైన వారికి రుణాలు అందేజేసి రైతుల సంక్షేమానికి కృషి చెయ్యాలి అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

దారుణ హత్యకు గురైన యువకుడు

TV4-24X7 News

విశాఖ స్టీల్‌కు మరో రూ.2,500 కోట్లు

TV4-24X7 News

నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు

TV4-24X7 News

Leave a Comment