Tv424x7
Telangana

సీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు

తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య), చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే మావోయిస్టులు లొంగిపోతున్నారని సీపీ తెలిపారు.

Related posts

తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..!!

TV4-24X7 News

పది రోజుల క్రితం మరణించిన బాలిక..

TV4-24X7 News

ఆర్థిక సాయం అందజేత

TV4-24X7 News

Leave a Comment