Tv424x7
Andhrapradesh

సదరం సర్టిఫికేట్ల పునఃపరిశీలన తాత్కాలికంగా నిలుపుదల

రాష్ట్రవ్యాప్తంగా 7.38 లక్షల దివ్యాంగులలో ఇప్పటివరకు 5 లక్షల మందికి సర్టిఫికేట్ పునఃపరిశీలన పూర్తయింది.

1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు, అయితే వీరిలో చాలామంది (95%) అప్పీల్ చేసుకున్నారు.

అప్పీల్ చేసిన వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండటంతో, ప్రస్తుత పునఃపరిశీలన తాత్కాలికంగా నిలిపివేశారు.

మిగిలిన 1.38 లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉంది, కానీ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త నోటీసులు జారీ చేయొద్దని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది.

Related posts

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

బ్యాంకు లాకర్ లో ఉండవలసిన అభరణాలు ఈవో ఇంట్లో!!

TV4-24X7 News

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం.

TV4-24X7 News

Leave a Comment