Tv424x7
Andhrapradesh

రేపు మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూసివేత….ఇదే కారణం….

ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ, పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రేపు (ఆదివారం) మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఆలయ ఈఓ బాబు తెలిపారు.

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.

Related posts

బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం లో పాల్గొన్న కందుల బద్రీనాథ్

TV4-24X7 News

అన్నదానానికి విరాళం అందజేసిన వాసుపల్లి

TV4-24X7 News

రాష్ట్రం మీ జాగీర్ అనుకున్నారా చంద్రబాబు..? : మాజీ సీఎం వైఎస్ జగన్

TV4-24X7 News

Leave a Comment