Tv424x7
Andhrapradesh

రేపు మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూసివేత….ఇదే కారణం….

ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ, పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రేపు (ఆదివారం) మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఆలయ ఈఓ బాబు తెలిపారు.

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.

Related posts

గడివేములలో పిచికారీ డ్రోన్స్ ప్రారంభం!!

TV4-24X7 News

గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య!!

TV4-24X7 News

చెట్టు కొమ్మ విరిగి పడడంతో బాటసారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

TV4-24X7 News

Leave a Comment