Tv424x7
AndhrapradeshPolitical

మంత్రి రజిని.. వ్యూహం ఫలించేనా.?

గుంటూరు :మంత్రి విడదల రజిని గుంటూరు వెస్ట్ ఇన్చార్జిగా YCP అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఇక్కడ గత 2 పర్యాయాలు టీడీపీ తరఫున మోదుగు వేణుగోపాల్ రెడ్డి, మద్దాలి గిరి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండగా, రజిని భర్త కాపు సామాజికవర్గం కావడంతో పక్కా వ్యూహంతోనే ఆమెను నియమించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మద్దాలి గిరితో పాటు పలువురు ఈ సీటు ఆశించారు.

Related posts

కడప జిల్లా రాజంపేట మన్నూరులో భారీ అగ్నిప్రమాదం

TV4-24X7 News

క్వీన్ మేరీ హై స్కూల్ లో ఆడిటోరియం షెడ్ ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్: సీఈవో ముకేశ్

TV4-24X7 News

Leave a Comment